జనసేనపార్టీ గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావుకు సన్మానం

నెల్లూరు జిల్లా, కందుకూరు మండలం, పలుకూరు గ్రామం జనసేనపార్టీ గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావుకి జనసేనపార్టీ నాయకులు కడప గెడ్డపైన ఉన్న జనసేన నాయకులు కేశవరావుకి సన్మానం చేయడం జరిగింది. అలాగే కేశవరావు పిఏసి సభ్యులు పంతం నానాజిని మరియు బద్వేల్ నియోజకవర్గం ఇంఛార్జీ రమేశ్ ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా నానాజి కేశవరావుని అభినందించదం జరిగింది. కడపలో జరిగిన జనసేన కౌలు రైతు బరోసా యాత్రలో జనసేన రాష్ట్ర గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావుకి సన్మానం జరిగినందుకు జనసేన నాయకులు వీర మహిళలు, జనసైనికులు, శ్రేయోభిలాషుల తరుపున అభినందనలు తెలియజేసారు.