మత్స్యకారులకు అండగా జనసేన: రాజేశ్వరరావు బొంతు

  • మత్స్యకార మహిళలతో రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: మత్స్యకారులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పేర్కొన్నారు. సోమవారం ఆయన మత్స్య కార మహిళలను కలిసినారు. ఈ సందర్భంగా వారి కష్ట, సుఖాలు అడిగి తెలుసుకుని, మత్స్యకార కుటుంబాల సమస్యలను మా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి, మేమంతా మీకు అండగా ఉంటామని జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *