నాదెండ్ల సమక్షంలో జనసేనలో చేరికలు

మంగళగిరి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని సమక్షంలో పాలకొండ నియోజకవర్గం నాయకులు గర్బాన్ సత్తిబాబు ఆధ్వర్యంలో సీతంపేట మండలం, దోనుబాయ్ కి చెందినటువంటి రిటైర్డ్ యస్.బి.ఐ బ్యాంక్ మేనేజర్ కోరంగి నాగేశ్వరావు, మంగళాపురంకి చెందిన జల్లు సోంబాబు, ఆయన సతీమణి శ్రీమతి జల్లు శ్రీదేవి, వైస్సార్సీపీ పార్టీ నుంచి సోమవారం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జానీ, వెంకట్ రమణ, నరేంద్ర, దీపక్ పాల్గొన్నారు.