సమస్యల పరిష్కారానికి రాస్తారోకో చేపట్టిన కందుల

రాజమండ్రి రూరల్, ధవళేశ్వరం గ్రామ సమస్య పరిష్కారానికి చేపట్టిన రిలే నిరాహారీదీక్ష శిబిరంలో వారికి సంఘీభావం తెలిపి అనంతరం సమస్యల పరిష్కారానికి రాస్తారోకో చేపట్టిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు అఖిలపక్ష నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు.