మత్స్యకారుల గ్రామాలకు భరోసా ఇచ్చిన కోరాడ సర్వేశ్వరరావు

శ్రీకాకుళం నియోజకవర్గ ఇంఛార్జి జనసేన నాయకుడు కోరాడ సర్వేశ్వరరావు మత్స్యకార గ్రామాల్లో బందరవనిపేట గ్రామ దుమ్ము వారి స్ట్రీట్ రామ మందిరం కోసం 50000/ విరాళం అలాగే కె. మత్యాలేసం పోర్ట్ కళింగపట్నం గల్లి బట్టి వద్ద శివాలయం నిర్మాణం కొరకు 50000/- ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుంటు శ్రీను, ఉదయ్ శంకర్, గురుప్రసాద్, బుడ్డ పునేష్ మరియు గ్రామ జనసేన కార్య కర్తలు పాల్గొన్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ఇలాంటి మంచి మనసున్న జనసేన నాయకుడు శ్రీకాకుళం జిల్లాకు ఉండతం జనసైనికుల అదృష్టం అన్నారు.