మదనపల్లె జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

మదనపల్లె జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మదనపల్లె జిల్లా సాధన జెఏసి అఖిల పార్టీల మద్దతుతో మరియు మదనపల్లె జామియా మసీదు పెద్దలు మైనారిటీ నాయకులు మరియు మైనారిటీ ప్రజాలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరసనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసెన పార్టీ తరపున జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి నాయకులు రాందాస్, నరేష్, రమణ, సనావుల్ల, రంజిత్ ఇంకా పెద్ద ఎత్తున మదనపల్లి నియోజకవర్గం ప్రజలు మదనపల్లె జిల్లా చెయ్యలని అన్ని పార్టీలు నినాదాలు జామియా మసీదు బెంగళూర్ బస్టాండ్ దగ్గర జరిగినది.