నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి జనసేన నాయకులు

మదనపల్లి, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, నా సేన కోసం నా వంతు కమిటీ కార్యవర్గ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్ బాబు, స్టూడెంట్ వింగ్ ఉపాధ్యక్షులు జనసేన సోను, కుప్పాల శంకర, కోటకొండ చంద్రశేఖర్, తొక్కల శివ, నాని, ధరణి, బహదూర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.