ఇరువురి ప్రశాంతి అంతిమ యాత్రలో పోతిన మహేష్

విజయవాడ వెస్ట్: ఇరువురి ప్రశాంతి అంతిమ యాత్రలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ మరియు తిరుపతి అనూష, జెల్లీ రమేష్, మల్లెపు విజయ లక్ష్మి, అనిత, తిరుపతి సురేష్ తదితరులు పాల్గొన్నారు.