శ్రీశ్రీశ్రీ విజయదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, నూతన ఆలయ ప్రారంభోత్సవంలో మాకినీడి

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కొత్త సింహాద్రిపురం గ్రామంలో జనసైనికులు నాయకులు ఆహ్వానం మేరకు పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి శ్రీశ్రీశ్రీ విజయదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఆలయ నూతన ప్రారంభోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోపు సురేష్, వెల్దుర్తి వైస్ ప్రెసిడెంట్ ఎనుగంటి హరిబాబు, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, గల్లా అంజిబాబు, రౌతు శివ బాబు, గల్లా అంజి, జి.శివ, జి.మైనర్ బాబు, జి.వీర కృష్ణ, జి.చిన్న గంగరాజు, జి వీరబాబు, రౌతు బాబురావు, ఆర్. కాశి, బొల్లం చంటిబాబు, బి. శ్రీనివాస్, బి.కృష్ణ, కాకర రమణ, కె. రాఘవ, కె. అయ్యప్ప, తోట చిన్నోడు, టీ.శివ నారాయణ, బి. కాశి, రాంపండు, లక్ష్మణ, సూరిబాబు, నాగు, గండే బాబి మరియు ఎంపీటీసీ అభ్యర్థి రాసంశెట్టి కన్యకరావు, పుణ్యమంతుల బాబురావు, యాండ్రపు శ్రీనివాస్, కంద సోమరాజు, మేళం బాబి, వరిసిలేటి ఘనసాయి, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.