జనసేన తీర్ధం పుచ్చుకున్న శ్రీమతి కంటసాని విజయరెడ్డి

తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ మరియు రాష్ట్ర కార్యదర్శి సుభాషిణిల ఆధ్వర్యంలో శ్రీమతి కంటసాని విజయరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం, సిద్ధాంతాలు మరియు ఆశయాలు నచ్చి మంగళవారం పార్టీలో చేరడం జరిగింది.