ఎన్ని రాజు ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన

ఉమ్మడి శ్రీకాకుళం, రాజాం నియోజకవర్గం సమన్వయకర్త ఎన్ని రాజు ఆధ్వర్యంలో రాజాం పట్టణములో ఉన్న కేర్ హాస్పిటల్ జంక్షన్ లో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల విద్యార్థులతో మమేకమై రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వంలో విద్యార్థి యొక్క ఆవశ్యకతను, వారి భవిష్యత్తు కోసం జనసేన పార్టీ తీసుకుని కార్యక్రమాలను, తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమ మొదటి వారిని నీతిమంతుడు నిజాయితీపడేనా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఓటుతో గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాన్ని నిర్మించడానికి తమ ఓటు దోహదపడుతుందని తెలియజేసారు.