విశాఖ ఉక్కు కు మద్దతుగా నాగలాపురం జనసేన

శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆదేశాల మేరకు చితూర్ జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, నాగలాపురం మండలం లోని జనసైనికులు “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” పరిరక్షణ కు మద్దతు గా నిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుబ్రమణ్యం, రూప కుమార్, శ్రీను, వెంకీ, కార్తీక్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.