నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీలో భారీ చేరికలు

నరసాపురం నియోజకవర్గం: వైఎస్ జగన్ ప్రభుత్వ పనితీరుకు విరక్తి చెంది, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం, గుంటపల్లవపాలెం మరియు పెదపల్లవపాలెం గ్రామాల నుంచి కీలక నాయకులు, కార్యకర్తలు, మహిళలు కొల్లాటి మంగరాజు, కొల్లాటి నరసింహ స్వామి, మోకా నాగరాజు, కొప్పాడ రామారావు, కొల్లాటి పద్మరాజు, జల్లా నారాయణస్వామి, తిరుమాని సాంబయ్య, పొన్నల ధర్మరాజు, బొడ్డు వసంతరావు, కొల్లాటి నరసింహస్వామి, కొల్లాటి లక్ష్మణరావు, కొల్లాటి ముత్యాలారావు, కర్రి దుర్గారావు, కొల్లాటి బాబురావు, తిరుమాని సత్యనారాయణ, తిరుమాని నాగరాజు, కర్రి రామకృష్ణ, కర్రి శారద, కొల్లాటి నర్సమ్మ, కొల్లాటి గోవిందమ్మ, బర్రె పెద్దింట్లమ్మ, తిరుమాని నాగమణి, తిరుమాని బంగారమ్మ, పొన్నాల ధనలక్ష్మి, కొల్లాటి జ్యోతి లు అలాగే వారి అనుచరులు దాదాపుగా 200 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ సమక్షంలో అలాగే గ్రామ పెద్దలు కొల్లాటి మంగరాజు, కొల్లాటి నరసింహస్వామి, మోకా నాగరాజు, కొప్పాడి రామారావుల ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి మొగల్తూరు మండల అధ్యక్షులు కొల్లాటి గోపీకృష్ణ అధ్యక్షత వహించారు. పార్టీలో చేరిన వారందరికీ బొమ్మిడి నాయకర్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, నిప్పులేటి తారకరామారావు, బందెల రవీంద్ర, అందే దొరబాబు, తోట నాని, లక్కు బాబీ, బొక్కా చంటి, కొప్పినేని కుమార్, కొప్పాడి నాగరాజు, ముక్కు గిరి, గజ్జరపు మురళి, అందే కొండ, కొప్పాడి శ్రీను, కొప్పాడి నరసింహస్వామి మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.