పెన్షన్ల రద్దుపై ఒంగోలు జనసేన ధర్నా

ఒంగోలు: ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సూచన మేరకు, ఒంగోలు నగర అధ్యక్షులు మలగా రమేష్ ఆధ్వర్యంలో సామాజిక పెన్షన్లు తొలగించే ప్రక్రియను నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, డి.ఆర్.ఓ కు వినతిపత్రం అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, జిల్లా కార్యదర్శులు చనపతి రాంబాబు, రాయిని రమేష్, నగర ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, నగర ప్రధాన కార్యదర్శులు పల్లా ప్రమీల, ముత్యాల రామకృష్ణ, మార్టూరు మణికుమార్, నగర కార్యదర్శిలు గోవిందు కోమలి, మనోజ్ కుమార్, వెంప నరేంద్ర, తోట శబరి, మొహమ్మద్ ఇర్ఫాన్, చెంగలశెట్టి సుధాకర్, పోకల హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి శివన్నారాయణ, ఆకుపాటి ఉష, తన్నీరు ఉష, 25వ డివిజన్ అధ్యక్షులు పోకల నరేంద్ర, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, 38వ డివిజన్ అధ్యక్షులు అలా నారాయణ, 41వ డివిజన్ అధ్యక్షులు పేర్నిమిట్ట పవన్, 49వ డివిజన్ అధ్యక్షులు మాల్యాద్రి నాయుడు, 8వ డివిజన్ అధ్యక్షులు ఉధయ్, 42వ డివిజన్ అధ్యక్షులు చల్లా కృష్ణ, 48వ డివిజన్ శ్రీనివాసులు, 9వ డివిజన్ అధ్యక్షులు సిధవరపు రమేష్, సీనియర్ నాయకులు కోసూరి శిరీష, సుంకర కళ్యాణి, చెరుకూరి పని కుమార్, ముత్యాల అరవింద్, భూపతి రమేష్, చెన్ను నరేష్, పరుచూరి అవినాష్ తదితరులు పాల్గొన్నారు.