వరుపుల రాజా మృతికి నివాళులర్పించిన పంతం నానాజీ

కాకినాడ: డీసీసీ బ్యాంకు మాజీ ఛైర్మన్ వరుపుల రాజా బౌతిక కాయాన్ని జనసేన పార్టీ పిఏసి సభ్యులు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సందర్శించి. ఘన నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.