జనసైనికుడు తండ్రిని పరామర్శించిన పంతం నానాజి

కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామ జనసైనికుడు వల్లూరి రాజా తండ్రి అనారోగ్యం కారణంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులని కోరిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ తదితరులు.