డిజిటల్ క్యాంపెయిన్ లో పేడాడ రామ్మోహన్ రావు

ఆమదాలవలస, పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపెయిన్ #ఘూదంఒరింగ్ఛంశిర్ కార్యక్రమంలో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు సరుబుజ్జిలి మండలం, పురుషోత్తపురం నుంచి సరుబుజ్జిలి వయా రొట్టవలస వెళ్ళే దారిలో రోడ్లు పరిస్థితి గత ఏడాది ఇదే ప్లేస్ లో మాట్లాడటం జరిగింది. ఏళ్ళు గడిచినా రహదారులు మాత్రం మారడం లేదని ఆయన వాపోయారు.