రాజేష్ సరిపెళ్లని మర్యాదపూర్వకంగా కలిసిన పోలిరెడ్డి వెంకటరత్నం

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, మహాసేన అధ్యక్షులు రాజేష్ సరిపెళ్లని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసైనికులు మహాసేన శ్రేణులు పాల్గొన్నారు.