జనసేన పార్టీలో చేరిన రౌతు సురేష్

నెల్లిమర్ల నియోజకవర్గం: పూసపాటిరేగ మండలానికి చెందిన వైఎస్ఆర్సిపి యువజన నాయకుడు రౌతు సురేష్ గత నాలుగేళ్లుగా వైసిపి ప్రభుత్వం చేస్తున్న దాష్టికానికి, కుంటిన పడిపోయిన అభివృద్ధి చూసి శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో శుక్రవారం ముంజేరు పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది.
లోకం మాధవి సేవాతత్వం, ప్రజా సమస్యల మీద ఆవిడ చేసిన పోరాటం, జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని తెలియజేశారు.