విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజోలు న్యాయవాది డిజిటల్ కేంపైన్

జనసేన అదినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాజోలుకు చెందిన న్యయవాది జాలేం శ్రీనివాసరావు (JSR) విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదిస్తూ అమలాపురం ఎంపీ శ్రీమతి చింత అనురాధ గారికి ప్లకార్డు చూపిస్తూ పార్లమెంటులో విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యల పరిష్కారం కోసం ఎంపీ గారు తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు, ఈ సందర్బంగా మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ అని ఆయన అన్నారు.