రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన గణతంత్ర వేడుకలు

రామచంద్రపురం, 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ముచ్చిమిల్లి రోడ్డు, శ్రీ బిల్డింగ్ నందు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయబడింది. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో జనసేన నాయకులు నారపరెడ్డి పార్థసారథి, 3 వార్డు కౌన్సిలర్ అంకం శ్రీను, గొల్లపల్లి కృష్ణ, అక్కిరెడ్డి శ్రీను, వెల్ల గ్రామం జనసేన పార్టీ ఎంపిటిసి 1 చిక్కాల స్వామి, కొత్తపల్లి శ్రీనివాసరావు, ఎలుగుబంట్ల రాము, వడ్డీ సత్తిబాబు, నంబుల సురేష్, ఆరంకోటి ఆనంద్, రాంబాబు నాయుడు, మాకినీడి వీరబాబు, కొప్పిశెట్టి రామకృష్ణ, గంటా శివ, చిక్కాల జానకిరామ్, సెలగల వెంకటేష్, కొలగాని సతీష్, పోలిశెట్టి మణికంఠ స్వామి, కుంపట్ల పవన్ తదితర జనసైనికులు గణతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.