పదవ తరగతి ఉత్తీర్ణులకు జనసేన తరపున చిరు సన్మానం

పూసపాటిరేగ మండలం, పూసపాటిరేగలో 2022-23 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గంగాధర హారిక (587/600), చుక్కా మౌనిక (555/600), జానకీరామ్, కిలారి రమేష్ ల ఆధ్వర్యంలో, వెంపడాం గ్రామంలో పిన్నింటి దిలీప్ లను పిన్నింటి ప్రమోద్, రాలి రమణ, వాళ్లె సంతోష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరపున చిరు సన్మానం చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో ప్రశంసాపత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జలపారి అప్పడుదొర(శివ) తో పాటు జనసేన నాయకులు మాదేటి ఈశ్వర్రావు, లెంక సురేష్, సుగ్గు కృష్ణ, అరుణ్, బరభద్రుని జానకీరామ్, అడ్డగర్ల శ్రీహరి, దేశెట్టి వంశీకృష్ణ, కిలారి రమేష్, తదితర జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *