విద్యుత్ కోతలతో ప్రజల ఇబ్బందులు
- సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళిన జనసేన
కొత్తగూడెం: కరెంట్ లేకుండా ఇబ్బంది పడుతున్న పాల్వంచ మండలంలోని దంతేలబోరు గ్రామంలోని ఎర్ర బోరు ప్రాంతం సమస్యను గురించి కలెక్టర్ కు జనసేన పార్టీ తరపున పాల్వంచ మండలం కమిటీ సభ్యులు బాషా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.