విజయవంతంగా బోనెల విజయచందర్ నామినేషన్

పార్వతీపురం నియోజకవర్గం నుంచి నాలుగవ వార్డు ప్రజలు, గోర్లి మంగమ్మ జనసేన పార్టీ నాయకురాలు పల్లి బంగారమ్మా, మద్దతు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని బోనెల విజయచందర్ నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజలు.
ఈ కార్యక్రమంలో జనసేన- తెలుగుదేశం – బిజెపి పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.