స్వర్గీయ దంగేటి మంగారావుకు నివాళులర్పించిన పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం వేట్లపాలెం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు స్వర్గీయ దంగేటి మంగారావు మొదటి సంవత్సరికం కార్యక్రమంలో పాల్గొని ఆయన ఫోటోకి అంజలి ఘటించారు. వీరి వెంట కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు అయినవిల్లి మండల అధ్యక్షులు గుర్రాల రాంబాబు, మాజీ సొసైటీ అధ్యక్షులు శీలం సూర్యనారాయణ, మండల కార్యదర్శులు పిల్లి గోపి, రంబాల చౌదరి బాబు, సంసాని పాండురంగ రావు, దూడల స్వామి నాయుడు, నాతి నాగేశ్వరరావు, ఓగూరి నూతన బాబు, వజ్రపు చిరంజీవి, పెయ్యిల ప్రసాద్, కడలి సత్యనారాయణ, వీర మహిళలు ఓగూరి భాగ్యశ్రీ, గిడ్డి రత్నశ్రీ తదితరులు పాల్గొన్నారు.