అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొన్న బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గ, కోరుకొండ మండలం, గాడల గ్రామం అడ్డాల శివ చక్రవర్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొని స్వామి వారి శుభాశీస్సులు తీసుకున్న రాజనగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జనసేన శ్రేణులు రాజానగరం నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.