అన్నసమారాధన నిర్వహించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ భట్నవిల్లిలో శ్రీశ్రీశ్రీ విజయ దుర్గ అమ్మవారి ఆలయం వద్ద సతీ సమేతంగా అన్నసమారాధన నిర్వహించడం జరిగింది.