జనసేన పార్టీ సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానం

  • విజేతలకు బంగారు రామదాసు చేతులమీదుగా బహుమతుల ప్రధానం
  • జనసేన పార్టీ సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ పైనల్ మ్యాచ్
  • జోడిగుడ వ్స్ సారాయి
  • జోడీ గుడ 117పరుగులతో విజయం సాధించింది

అరకు నియోజకవర్గం: డుంబ్రిగుడ మండలం, కించూమండ గ్రామంలో జనసేన పార్టీ నాయకుడు బంగారు రామదాసు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ 2023 నిర్వహించడం జరిగినది. 10/05/2023 నుంచీ సుమారు 49 టిమ్ లు ఈ టోర్నమెంట్ కు రాగా, సుమారు 31రోజులుగా మ్యాచ్ లు కొనసాగింపు జరిగింది. పైనల్ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు జోదిగుడ వ్స్ సారాయి మ్యాచ్ ప్రారంభించి 12 ఓవర్లు ఆట జరిగినది. ఈ ఫైనల్ మ్యాచ్ లో మొదటి విజేతగా జోడిగూడ గెలుచుకోవడం జరిగింది. వీళ్లకు జనసేన పార్టీ సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ జరిపించిన బంగారు రామదాసు చేతుల మీద 20000 నగదు, కప్పు బహుమతిగా అందించడం జరిగింది. రెండవ విజేతగా సారాయి టిమ్ కు జనసేన పార్టీ నాయకుడు బంగారు రామదాసు చేతుల మీదుగా10000 పదివేలు నగదు, కప్పు బహుమతిగా అందించడం జరిగింది. ఈ సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ తిలకించడానికి జనసేన పార్టీ నాయకులు మదలా శ్రీరాములు, డుంబ్రిగుడా మండల నాయకుడు ముత్యం ప్రసాద్ ముఖ్యంగా కించుమడ మేనేజ్మెంట్ సహకారముతో పండగ వాతావరం తీసుకురావడం జరిగింది. ఈ మేనేజ్మెంట్ వారు బుర్జ ముత్యాలనాయిడు, సిదేరి ధనేశ్వరరావు, రుడి సైతన్య, రాంబాబు, వెంకటేశ్వర్లు, బుర్జా విజయ్ కుమార్, బూర్జా బాలకృష్ణ, గుజేలి రమేష్, మాలిక్ హర్జున్, బాలు, రాజ్ కుమార్, ప్రవీణ్ కుమార్, నర్సయ్య, అశోక్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.