దామోదరం సంజీవయ్యకు ఘన నివాళులు

కర్నూలు, దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ దామోదర్ సంజీవయ్య సర్కిల్ దగ్గర ఉన్న దామోదర్ సంజీవయ్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.