విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో “జనంలోకి జనసేన – జనంకోసం జనసేన”

తణుకు నియోజకవర్గం, తణుకు పట్టణంలోని 3వ వార్డు నుండి తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జనం కోసం జనసేన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ.. తణుకు మున్సిపాలిటీలో ఏ వార్డులో చూసిన పారిశుధ్యం లేదని మౌల్డ్ సదుపాయాలు. డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి పైప్ లైన్ అసలే బాగోలేదని జగన్ మోహన్ రెడ్డి దయవల్ల చెత్త పన్ను పెరిగిందని పన్నుల భారం పెరిగిందని విడివాడ రామచంద్ర రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తణుకు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్, తణుకు మండలం పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకెట్ కాశి, తణుకు టౌన్ యూత్ అధ్యక్షులు గర్రెతులసీరామ్, 3వ వార్డు జనసేన పార్టీ నాయకుడు గాజుల రాజా, మణికంఠ, అచ్చం మూర్తి, గాజుల సాయికిరణ్, కనికల సతీష్, గుత్తుల దుర్గాప్రసాద్, సానబోయిన యశ్వంత్, పితాని రాకేష్, బొక్క ప్రసాద్, చల్ల బోయిన సాయి, పంపను మూర్తి, టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, జనసేన పార్టీ జిల్లా సెక్రెటరీ తామరపు నరసింహారావు, తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ లీగల్ సెల్ సెక్రెటరీ కొయ్యల విజయ్ కుమార్, దువ్వ గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, చిన్ని తూర్పు విప్పర్రు గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి శ్రీనివాస్, కురసాల శ్రీనివాస్, జవ్వాది ప్రసాదు, వీరమహిళలు సునీత ఎండ్రా, రత్న జ్యోతి, కామవరపు రూప మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.