పవనన్న ప్రజాబాటలో ఉయ్యాల ప్రవీణ్

పవనన్న ప్రజాబాట 9వరోజు

పెళ్లకూరు మండలం, బంగారం పేట పంచాయతీ, ఊడిపూడి గ్రామంలో.. సూళ్లూరుపేట జనసేన పార్టీ ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్ గడపగడపకు వెళ్లి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని అక్కడి ప్రజలు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెళ్లకూరు మండల ప్రేసిడెంట్ విజయ్ మల్లామ్, కుంపటి శ్రీను, సందీప్ వల్లూరు, బొల్లాకాయల కిరణ్, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *