వారాహి యాత్ర విజయవంతం కావాలి: రాజశేఖర్

పూతలపట్టు: తవణంపల్లి మండల అధ్యక్షులు రాజశేఖర్ శివ ఆధ్వర్యంలో వారాహి యాత్ర దిగ్విజయంగా జరగాలని శ్రీ అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆశీసులు కళ్యాణ్ గారి మీద ఉండాలని, యాత్రకు ఎటువంటి దుష్టశక్తులు అడ్డు రాకుండా 175 నియోజకవర్గాలలో వారాహి యాత్ర విజయవంతం చేయాలని 175 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. రాబోవు రోజుల్లో రాక్షస ప్రభుత్వానికి చరమ గీతం పాడుతూ, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాలని కోరారు.