స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన వర్రే హనుమాన్ ప్రసాద్

కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామంలోని సాయిబాబా ఆలయం నందు బుధవారం 500 మంది స్వాములకు, భవానీలకు, సర్వ మాలధారులకు కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు వర్రే హనుమాన్ ప్రసాద్ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.