వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, ఐ పోలవరం మండలం బాణాపురంలో తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న కళ్యాణోత్సవంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ.