12-డి ద్వారా ఓటు వినియోగించుకోవాలి: వరికూటి నాగరాజు

కనిగిరి, జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు సీ.ఎస్.పురం, పీ.సీ.పల్లి, పామూరు మండలాలలో పార్టీ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ నూతన ఓట్లు నమోదు, 85సంవత్సరాలు నిండిన వారికి 12-డి ద్వారా ఓటు వినియోగం గురించి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు మాదాసు రమేష్, జిల్లా కార్యదర్శి రహీమల్లా, సీ.ఎస్.పురం మండల అధ్యక్షులు జానపాటి రాజా, ప్రకాశం జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి రామిశెట్టి సునీల్ కుమార్, ఉల్లిపాయల సుబ్బారాయుడు, మురళికృష్ణ యాదవ్, హరికృష్ణ, పోర్ల రాంబాబు, మౌలయ్య, బి.రాంబాబు, సాయి, మల్లి జనసైనికులు పాల్గొన్నారు.