నాదెండ్ల మనోహర్ ని కలిసిన పశ్చిమగోదావరి జిల్లా నాయకులు

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, పశ్చిమగోదావరిజిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి. అనంతరం జిల్లాలో పార్టీ బలోపేతానికి ముందస్తు ప్రణాళికలు, నూతన కమిటీలు తదితర అంశాలపై మనోహర్ తో చర్చించిన నాయకులు.