గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

మదనపల్లి నియోజకవర్గం, మదనపల్లి మండలం, కొత్తపల్లి గ్రామంలో నాదెండ్ల విద్యా సాగర్ నివాసంలో గురువారం జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మరియు రాటకొండ మధుబాబు, బాలు స్వామి, నవీన్ చౌదరి, సుధాకర్ నాయుడు, యాలగిరి దొరస్వామి నాయుడు, జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రూరల్ ప్రధాన కార్యదర్శి పవన్ శంకర పలువురు రాజకీయ ప్రముఖులు కలిశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మరియు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో ప్రస్తుత రాజకీయాల గురించి మరియు రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చర్చించడం జరిగింది.