వైసీపీ రాష్ట్రంలో అభివృద్ధి నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది: గాదె

గుంటూరు: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది జనసేన నాయకులు గాదె పేర్కొన్నారు. శనివారం ఆయన పత్రికా ముఖంగా మాట్లాడుతూ తెనాలిలో జరిగిన పత్రికా సమావేశంలో శుక్రవారం పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యార్థులు మిస్సింగ్ ఐయితే ఇంత వరకూ స్పందించని ప్రభుత్వం మా నాయకుడు ఆంధ్రాకు వస్తుంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవకుండా ఆపేయడం అంత భయం ఎందుకు అని సూటిగా నీలాదీశారు. ముఖ్యమంత్రి లండన్ లో ఉంటే ఇక్కడ ఎవడు పరిలిపాస్తున్నాడు. ప్రతిపక్ష నేత ప్రజలలో ఉంటే ఏదో పారిపోతాడు అనే విధంగా ఆప్రజాస్వామికంగా అరెస్ట్ అనేది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రోజులు ఆపుతారో చూస్తామని తెలియచేసారు.