గుద్దటి వెంకటేశ్వరరావు పార్థివ దేహానికి నివాళులులు అర్పించిన దేవ వరప్రసాద్

రాజోలు నియోజకవర్గం: తాటిపాక టిడిపి గ్రామ శాఖ అధ్యక్షులు గుద్దటి వెంకటేశ్వరరావు (చిట్టబ్బాయి) గుండె పోటుతో అకాల మరణం చెందడంతో వారి పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులులు అర్పించిన కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజోలు నియోజకవర్గ జనసేన టీడిపి బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి దేవ వరప్రసాద్, సమన్వయ కర్త గుండుబోగుల పెద్దకాపు, జోనల్ కో కన్వీనర్ పినిశెట్టి బుజ్జి, జోనల్ డాక్టర్ సేల్ రాపాక రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి గుండా బత్తుల తాతాజీ సఖినేటిపల్లి మండల అద్యక్షులు గుబ్బల ఫణి కుమార్ ఉండపల్లి అంజి, గంటా నాయుడు, సర్పంచ్ రత్నమాల, వైస్ సర్పంచ్ కటికిరెడ్డి బుజ్జి, మండల ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శనం, కుసుమ నాని, రాపాక మహేష్, బొక్కా పృధ్వీ , అనూసూరి పురుషోత్తం, బోనం నాగేశ్వరావు, నాగార్జున, చంటి, సురేష్, జనసేన, టీడీపి నాయకులు తదితరులు.