మీఇంటికి మీ దివ్య కార్యక్రమం

తుని నియోజకవర్గం: తుని, 8వ వార్డులో టిడిపి పార్టీ ఆధ్వరంలో మీఇంటికి మీ దివ్య కార్యక్రమం ఘనంగా జరిగింది.. కార్యక్రమంలో తుని టౌన్ జనసేన నాయకులు పాల్గొని మద్దతు తెలిపి ఇంటింటికీ తిరిగి వచ్చే ఎన్నికలలో జనసేన టిడిపి కూటమికి మద్దతు ఇవాలి కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ నాయకులు, జనసేన శివ, వాడపల్లి రాము, బాలాజీ, కొజ్జవరపు ఆనంద్, కోడూరు సురేష్, ఇళ్ళ శివన్నారాయణ మూర్తి టీడీపీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొని విజయవంతం చేశారు.