వైసిపి పార్టీకి షాక్

రాజోలు మండలం, బి.సావరం గ్రామంలో సుమారు 25 మంది వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలో జనసేన, టీడీపి, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి దేవ వర ప్రసాద్ సమక్షంలో మాజీ సర్పంచ్ కుంపట్ల చిన్నారి, పెచ్చేట్టి ప్రసాద్, కట్టా చంద్ర శేఖర ప్రసాద్, పంబల రామకృష్ణ, పంబల వేంకటేశ్వర రావు, బుంగ దుర్గా ప్రసాద్, బొడ్డపల్లి కాశీ, యాళ్ల వెంకట రత్నం, కలిగితి రాజ్ కుమార్, మారుబుడి శ్రీను, వల్లూరి లోకరాజు, కొల్లబత్తుల ప్రభాకర్, మారుబుడి యేసేపు, పెచ్చేట్టి సత్యనారయణ, కడియం హేమంత కుమార్ తదితరులు చేరారు.