ఆకివీడు మండల జనసైనికుల శ్రమదానం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదకాపవరం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వెంకయ్యవయ్యేరు పెద్ద వంతెన స్లాబు బాగా ధ్వంసం అవ్వడంతో వంతెన రహదారిపై నిర్వహించిన జనసేన శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి గవర లక్ష్మి, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.