కిస్మస్ వేడుకలలో పాల్గొన్న అక్కల రామ మోహన రావు

ఇబ్రహీంపట్నం, కొండపల్లి చర్చిలో కిస్మస్ సందర్బంగా జరిగిన వేడుకలలో మైలవరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ అక్కల రామ మోహన రావు(గాంధి) పాల్గొని, పార్ధనలు చేసి, అందరికి యేసు ప్రభు దీవెనలు ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, అంతా మంచి మార్గంలో నడవాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్స్ పంపిణీ చేసారు.