రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసైనికుని కుటుంబానికి ఆర్ధికసాయమందించిన అమలాపురం జనసేన

అమలాపురం, రోడ్డు ప్రమాదంలో మరణించిన జనుపల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు, పవన్ కళ్యాణ్ వీరాభిమాని తవిటికి వెంకటేష్ కుటుంబానికి అండగా జనసేన పార్టీ పార్లమెంట్, నియోజకవర్గ నాయకులు వెంకటేష్ క్రియాశీలక సభ్యత్వం తీసుకోకపోవడంతో ఆ కుటుంబానికి 1,00,000 (లక్ష)రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలోడి ఎమ్ ఆర్ శేఖర్, భవాని, నల్లా శ్రీధర్, లింగోలు పండు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, ఏడిద శ్రీను,అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, ఇసుకపట్ల రఘుబాబు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బట్టు పండు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, ఆర్ డి ఎస్ ప్రసాద్ & ఫ్రెండ్స్,వాకపల్లి శ్రీను పోలిశెట్టి చిన్ని, నల్లా వెంకటేశ్వరరావు, పరమట చిట్టిబాబు, తిక్కా సరస్వతి, పడాల నానాజీ, మోటుపల్లి సత్తిబాబు, నందుల సత్తిబాబు, గంధం శ్రీను, పిల్లా రవి, సుందరనీడి నాయుడు, మోటూరి వెంకటేష్, పాలురి స్వామి నాయుడు, చేట్ల రామారావు, మల్లవరపు ఏడుకొండలు, ఈతకోట శ్రీను, ఏ.వేమవరం మరియు జనుపల్లి జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.