అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న పితాని బాలకృష్ణ

రాజోలు: దక్షిణ కాశీగా పిలవబడే అంతర్వేది పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు ముమ్మిడివరం ఇంచార్జీ పితాని బాలకృష్ణ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి పొన్నాల ప్రభ, జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు, ఎంపిపి మెడిచర్ల సత్య వాణి రాము, బండారు వెంకన్న బాబు, గుబ్బల ఫణి కుమార్, రావూరి నాగు, బైరా నాగరాజు, ఉండపల్లి అంజి, ఏనుముల తాతాజీ, జిల్లేళ్ల నరసింహరావు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.