అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శిగా బాల్యం రాజేష్

అనంతపురం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శిగా బాల్యం రాజేష్ నియామక పత్రాన్ని అందజేసిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ TC వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా బాల్యం రాజేష్ మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సామాన్య జనసేన కార్యకర్తగా 7 సంవత్సరాలుగా పని చేస్తూ ఏలాంటి రాజకీయా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన నాకు జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఇచ్చిన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది.