జనసేన పార్టీలో చేరిన బొండపల్లి యువత

చీపురుపల్లి నియోజకవర్గం: గరివిడి మండలం, బొండపల్లి గ్రామ యువత, మండల అధ్యక్షులు పెద్ది వెంకటేష్ మరియు రెడ్డి ప్రతాప్, మారుతి, మని ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన యువత. అక్కడ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి గత పది సంవత్సరాల నుంచి ఏమీ లేదని కనీసం రోడ్లు, సచివాలయం ఇప్పటికి నిమ్మంచలేదని, గ్రామంలో ఉన్న పెద్ద వారికి కొంత మందికి పించన్ కూడా లేదని, అవి అన్నీ జనసేన పార్టీ ద్వారా సాధ్యమవుతుందని అక్కడ యువతా అంతా నమ్మీ ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గరివిడి మండల అధ్యక్షులు పెద్ద వెంకటేష్, ఉత్తరాంధ్ర జోన్ ఎలక్షన్ సభ్యలు బోడసింగి రామకృష్ణ, జిల్లా ప్రచారా కార్యదర్శి ధనాని యేసు, సమన్వయకర్త శ్రీనివాస్ రావు, లక్ష్మునాయుడు, రేడిగి లక్ష్మణ్ రావు, బాలకృష్ణ, శ్రీను, రమణ, ఎడ్ల సంతోష్, ధనుంజయ్, రాము నాయుడు, చిన్నం నాయుడు, కిరన్, కిషోర్, నూకరాజు, శంకర్ అలాగే గ్రామంలో యువత పెద్ద ఎత్తున రావడం జరిగింది.