ఇచ్చిన మాట ప్రకారం క్షతగాత్రులకు ఆర్ధికసాయమందించిన చిలకం మధుసూదన్ రెడ్డి
తిరుపతి, తిరుపతి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న భాకరాపేట ఘాట్ లో యాక్సిడెంట్ కు గురైన క్షతగాత్రులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తిరుపతికి విచ్చేసి వారిని పరామర్శించి ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున
- తిరుపాల్
- చంద్ర
- రాము
- యశస్విని
- లక్ష్మీ నారాయణ రెడ్డి
- పద్మావతి
- నాగరాజు
- తన్మయి
- వెంకటరమణ
- విజయ్
- భైరవి
- సరస్వతి
- లలిత
- లక్ష్మి నారాయణ
- లత
- స్వప్న
- చరణ్ తేజ్
- లక్ష్మి
- అనిత
- వేణు
- కోమల
- శశి కుమార్
- సునీత
- కాంతమ్మ
- మును స్వామి ల కుటుంబ సభ్యులకు మొత్తం రూ.2 లక్షల 50 వేలు అలాగే మృతి చెందిన ఒక్కొక్కరికీ 20 వేల రూపాయల చొప్పున
- చందన
- గణేష్
- మురళి ల కుటుంబ సభ్యులకు మొత్తం రూ.60 వేల రూపాయలను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అందించారు.