మురగ కుటుంబాన్ని పరామర్శించిన చిత్తూరు జనసేన నాయకులు

చిత్తూరు జిల్లా, చిత్తూరు రూరల్ మండల అధ్యక్షులు మురగ సుభాస్వీకారణ కార్యక్రమం సందర్భంగా వారి కుటుంబాన్ని జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యాన్నివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.