జనసేన వనరక్షణలో 1200 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 285వ రోజు మరియు 286వ రోజులలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన వనరక్షణలో దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1200 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 59045 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, గోకవరం మండల ఉపాధ్యక్షులు దారా శ్రీను, గోకవరం మండల కార్యదర్శి ఈలి దొరబాబు, గోకవరం మండల కార్యదర్శి పట్టెం మణి శ్రీనివాస్, తిరుమలాయపాలెం నుండి గ్రామ ఎంపిటిసి చెన్నంశెట్టి చక్రరావు, గ్రామ అధ్యక్షులు యర్రా శివరామకృష్ణ, బత్తిన పాపయ్యరాజు (చిట్టిబాబు), మానేపల్లి సూర్యప్రకాష్, యలమంచిలి వీర సత్తిపండు, మంగాల శ్రీను, ఇథకోటి లోకేష్, యలమంచిలి సూర్యకృష్ణ, కంచుమర్తి దుర్గ, కొప్పాక సురేష్, రెల్లి తరుణ్ కుమార్, సుంకపు మోహన్ కుమార్, దాకరుపు ఉమాశంకర్, రాజ నరేష్, జనపరెడ్డి బాను, డోకుపర మహేందర్, షేక్ శివ, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సోల అంజిబాబు, అచ్యుతాపురం నుండి ముప్పిరిశెట్టి నాగ పద్మరాజు, ఇటికాయలపల్లి నుండి తనుకు సాయి, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని మరియు జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా తిరుమలాయపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన బత్తిన చిట్టిబాబు కుటుంబ సభ్యులకు, పట్టెం మణి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు, సొంగ పెద్దకాపు కుటుంబ సభ్యులకు, సోడసాని బాబీ కుటుంబ సభ్యులకు, కంచుమర్తి శ్రీను కుటుంబ సభ్యులకు, గుండుబిల్లి బాబురావు కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.